ఏపీలో ప్రభుత్వ స్కూల్లో తెలుగుకు బదులు ఇంగ్లీష్ లో బోధన ఉంటుంది అని చెప్పారు జగన్.. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాము అని చెప్పగానే తెలుగుకి ఏదో అన్యాయం జరుగుతుంది అనేలా ఏపీలో రాజకీయ...
ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉచితంగా స్కూటీలు ఇవ్వనుంది. అయితే ఎవరికి ఉచితంగా స్కూటీలు అని అనుకుంటున్నారా, గతంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి స్కూటీలు ఎవరికి ఇవ్వలేదు కదా అని అనుకోకండి,...
ఏదైనా పార్టీలో చేరిన వెంటనే పదవులు రావడం అంటే అది మహాభాగ్యం అనే చెప్పాలి. తాజాగా దేవినేని అవినాష్ తన కేడర్ తో కలిసి వైసీపీలో చేరారు.. జగన్ తో కలిసి భేటీ...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సరైన సమయంలో లేను అనే బాధ వంగవీటి రాధాలో మొదలైందట. చంద్రబాబు టీడీపీ మాటలు విని ఆయన టీడీపీలో చేరిపోయారు.. కాని ఇప్పుడు పరిస్దితి మొత్తం అడ్డం...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొండివారు... ఏదైనా తలచుకుంటే అదిసాధించేవరకు వెంటాడుతారని అంటారు... అది ముమ్మాటి నిజం అని అంటున్నారు విశ్లేషకులు...
అధికారంలోకి వచ్చిన తర్వాత...
ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నాయా అంటే అది ఒక్క అద్దంకిలో మాత్రమే... దశాబ్దాల కాలం నాటినుంచి గొట్టిపాటి ఫ్యామిలీకి కరణం ఫ్యామిలీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైర్యం ఉంది...
అయితే 2014...
ఈ ఎన్నికల్లో మరోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వస్తామని అంచనాలను వెసిన తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది... దీంతో పార్టీలో ఉన్న బాడానేతలు సైతం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు... ఇందులో...
151 సీట్లు గెలుచుకుని పరిపాలనలో దూసుకుపోతున్న జగన్ పలు సంక్షేమ పథకాలు నెలకి ఒకటి చొప్పున స్టార్ట్ చేస్తున్నారు.. తాజాగా వచ్చే ఏడాది జనవరి 26 న అమ్మఒడి స్టార్ట్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...