దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ నృత్యం చేస్తోంది... ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.. ప్రతీ రోజు అత్యధికంగాకరోనా కేసులు ఈ రాష్ట్రం నుంచే ఎక్కువగా వస్తున్నాయి..
రోజు వెయ్యి కేసులు...
వివాహం అయి 18 ఏళ్లు అయింది, అయితే అనుకోకుండా ఇద్దరూ కలిసి వెళ్లిన ఓ ఫంక్షన్ లో ఆమెకి ఓ స్నేహితుడు కనిపించాడు, చివరకు ఆమె అతనితో చాలా సేపు మాట్లాడింది,...
కరోనా మహమ్మాతో పెరూరులోని మిగల్ క్యా స్ట్రో జైలులో పెద్ద దుమారం చలరేగింది...కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వార్తలతో భయాందోళనకు గురిఅయిన ఖైదీలు తమను విడుదల చేయాలంటు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు...
పెరులో...
కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది, దేశంలో ఇప్పటికే 171 కేసులు నమోదు అయ్యాయి.. తెలంగాణలో కూడా దీని తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది, ఇక తాజాగా తెలంగాణలో కూడా పలు కీలక...
నిర్భయ కేసులో నిందితులకి మార్చి 20న ఉరి శిక్ష అమలు చేయనున్నారు.. ఇక న్యాయపరంగా అన్ని అవకాశాలు అయిపోయాయి..ఇక ప్రత్యామ్నాయం లేదు కాబట్టి వీరు సరికొత్త నాటకాలు ఆడే అవకాశం ఉంది కాబట్టి...
కొందరు ఖైదీలు జైలుకి వెళ్లి శిక్ష అనుభవించినా మారరు, తాజాగా ఓ ఖైదీని కోర్టుకు తీసుకువెళ్లారు జైలు నుంచి, ఈ సమయంలో కుటుంబ సభ్యులు కోర్టు వాయిదా అయిన తర్వాత కుమారుడ్ని...
ఒకటో తరగతి చదువుతున్న అభం శుభం తెలియని చిన్నారిపై గత సంవత్సరం ఓ కళ్యాణ మండపం వెనక్కి తీసుకువెళ్లి మహమ్మద్ రఫీ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు.. తాజాగా ఇతనికి న్యాయ స్థానం...
తాజాగా ఏపీలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశం చర్చకు వచ్చింది.. దీనిపై విచారణ సాగుతోంది, దీనిపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ బండారం బయట పడేటప్పటికి ఎలాగూ జైలుకు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...