తమ్ముడు తమ్ముడు అంటూనే తన భర్త ఈటల రాజేందర్ ను సిఎం కేసిఆర్ తడిబట్టతో గొంతు కోశారని ఆరోపించారు జమునారెడ్డి. తన తనయుడు నితిన్ రెడ్డితో కలిసి తమ నివాసంలో జమునారెడ్డి మీడియాతో...
మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మాసాయిపేట భూముల సర్వే గురించి ఈనెల 5వ తేదీన తెలంగాణ సర్కారు ఇచ్చిన నోటీసులపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
జమునారెడ్డి...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...