టీడీపీ-బీజేపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చేసింది. సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల సమావేశం జరిగింది. దాదాపు 8 గంటల పాటు సీట్ల సర్దుబాటుపై సమావేశం కొనసాగింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...