వచ్చే ఎన్నికల్లో జనసేన(Janasena) పోటీ చేసే తొలి రెండు అసెంబ్లీ స్థానాలను పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రకటించారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు...
ఎన్నికల వేళ జనసేన పార్టీ(Janasena Party)కి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జనసేన పార్టీ కార్యాలయం...
ఎన్నికల వేళ జనసేన పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీలో చేరగా.. తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ...
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ రెండున్నరేళ్లు సీఎంగా చేయాలని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య(Hari Ramajogaiah) బహిరంగ లేఖ రాశారు. రెండు రోజుల క్రితం మంగళగిరిలోని జనసేన...
పవన్ కళ్యాణ్ తో భేటీపై అంబటి రాయుడు(Ambati Rayudu) క్లారిటీ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన జనసేన అధినేతని కలవడం చర్చలకు దారితీసింది. అంబటి రాయుడు జనసేనలో చేరబోతున్నారనే గుసగుసలు...
ఎన్నికల వేల ఏపీ రాజకీయాలు రసవత్తరంగా జరుగుతన్నాయి. ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరే నేతలు చేరడం కామన్ అయిపోయింది. ఈ కోవలోనే తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati...
Chandrababu - Pawan Kalyan | ఏపీ ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఫిర్యాదు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కాపు పెద్దలకు బహిరంగ లేఖ రాశారు. వైసీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోందని.. అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోందని లేఖలో పేర్కొన్నారు. కుట్రలు, కుయుక్తులతో అల్లిన...
2025-2026 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను(Telangana Budget) ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. స్పీకర్...
గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్(KTR).. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని మొన్నటి వరకు...
తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రసంగం అంతా అబద్ధాలే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. గవర్నర్...