ఏపీ ఎన్నికల పోలింగ్కు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ తరపున ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్ల(Janasena Star Campaigners)ను...
సీఎం జగన్ అసలు రంగు బయట పడిందని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master) విమర్శించారు. ఇటీవల ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా...
ఎన్నికల వేళ జనసేన పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీలో చేరగా.. తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ...
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టంచేశారు. పిఠాపురానికి తాను వచ్చి ప్రచారం చేయాలని కల్యాణ్...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కంటతడి పెట్టారు. షర్మిల రాజకీయ కాంక్షతోనే వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ...