ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జైసీ దివాకర్ రెడ్డిపై అధికార వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచల వ్యాఖ్యలు చేశారు... తనపై వస్తున్న ఆరోపణలపై జేసీబ్రదర్స్...
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో క్రమ క్రమంగా పార్టీలోని సభ్యుల సంఖ్య తగ్గుతోంది... తమ రాజకీయ భవిష్యత్ దృష్ట్య తమ్ముళ్లు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు... ఇప్పటికే గుడివాటి...
రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని జేసీ బ్రదర్స్ కు మరో బిగ్ షాక్ తగిలింది... తాజాగా వారి స్పీడ్ కు జగన్ మెహన్ రెడ్డి సర్కార్ బ్రేకులు వేసింది... మాజీ ఎంపీ...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు త్వరలో భారీ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా రాయలసీమలో టీడీపీకి కంచుకోట అయినటువంటి అనంతపురం జిల్లానుంచి...
జేసీ బ్రదర్స్ టీడీపీని వీడి బీజేపీలో చేరే అవకాశముందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వారు ఇప్పటికిప్పుడు టీడీపీని వీడి వేరే పార్టీలో చేరకపోయినా ప్రస్తుతానికైతే టీడీపీకి దూరం పాటించాలని...
అనంతపురం జిల్లాలో ఓటమి ఎరుగని నేతగా జేసికి పేరు ఉంది... కాని ఈసారి రాజకీయాల్లో పోటీ చేయకుండా ఆయన కుమారులని ఎన్నికల బరిలోకి దింపుతున్నారు జేసి సోదరులు.. ముఖ్యంగా దివాకర్ రెడ్డి ఆయన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...