యువతకు శుభవార్త..ఇండియన్ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హెడ్క్వార్టర్స్ అయిన అండమాన్ నికోబార్ కమాండ్లోని పలు యూనిట్లలో ఉన్న గ్రూప్-సి నాన్ గెజిటెడ్గా ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులను...
ప్రస్తుతం మన రెండు తెలుగురాష్ట్రాల్లో వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు చక్కని అవకాశాలు కల్పిస్తున్నారు. అటు ప్రైవేట్, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలను నోటిఫికెషన్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా నిరుద్యోగులకు మరో తీపికబురు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
రాష్ట్రంలోని 38 ఫాస్ట్ట్రాక్ కోర్టులను పర్మినెంట్ రెగ్యులర్ కోర్టులుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 22ను ADJ కోర్టులుగా, మరో 16ను SCJ కోర్టులుగా మార్చారు. ప్రజలకు వేగంగా న్యాయం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...