త్రివిధ దళాల్లోని ఖాళీల వివరాలను పార్లమెంట్ వేదికగా కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలోనే ఖాళీలు ఉన్నాయని, అన్ని రెజిమెంట్లు, సేవల విభాగాల్లో ఈ కొరత ఉందని తెలిపింది. ఇండియన్ ఆర్మీలోనే లక్షకుపైగా ఖాళీలున్నట్లు...
ఇండియన్ నేవీలో సెయిలర్ (ఎంఆర్) పోస్టుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్సైట్ joinindiannavy. gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...