ఏపీ రాజధాని ఐదేళ్లలోనే అమరావతి నుంచి తరలిపోతుందన్న ఆవేదనలో ఉన్న రైతులు స్థానికులకు జగన్ సర్కార్ తీపి కబురుచెప్పింది... రాజధాని వీకేంద్రీకరణ నేపథ్యంలో అమరావతిలో నిలిచిపోయిన పనులను కూడా పూర్తి చేయడం ద్వారా...
చైనాకు మన దేశానికి మధ్య ఈ ఘర్షణ వాతావరణంలో ముఖ్యంగా వ్యాపార పరంగా భారత్ చైనా మార్కెట్ ని టార్గెట్ చేసింది, అక్కడి ప్రొడక్ట్స్ బ్యాన్ చేయాలి అని భారత్ లో అమ్మకాలు...
అమరావతిలో వరుస అరెస్టుల పర్వం..... అధికారులు రైతులతో పాటు బడాబాబుల గెండెల్లో నూ రైళ్లు పరిగెత్తిస్తోంది... అప్పట్లో అమరావతి రాజధానికాగానే అందినంతవరకు దోచుకున్న అధికారుల భాగోతాన్ని సీఐడీ అధికారులు బయట పెడుతుండటంతో కొందరు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...