కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో బీజేపీ అప్రమత్తమైంది. దీంతో దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రత్యేకంగా తెలంగాణపై దృష్టి సారిస్తోంది. పార్టీలో ఉన్న లుకలుకలను సెట్ రైట్ చేస్తూ వ్యూహాలు రచిస్తోంది. ఈ...
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy)కి బీజేపీ నాయకత్వం కీలక పదవి అప్పగించింది. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP...
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజమేనని స్పష్టం చేశారు. పదేండ్ల నుంచి...
కాంగ్రెస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 30 మంది అభ్యర్థులకు ప్రతినెలా పాకెట్ మనీ...
తెలంగాణ(Telangana)లో బీజేపీ హై కమాండ్ మరింత దూకుడుగా రాజకీయ కార్యాచరణ నిర్వహిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలం పుంజుకునేందుకు వివిధ కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా వచ్చే రెండు...
కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు మేలో జరగనున్నాయి. కన్నడనాట విజయదుందుభి మోగించేందుకు బీజేపీ మరింత దృష్టి సారించింది. రెండు రోజుల క్రితం మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా, 189 స్థానాల్లో అభర్ధుల తొలి జాబితాను...
Bandi Sanjay |కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. శుక్రవారం ఢిల్లీలో జేపీ నడ్డా(JP Nadda) సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకుని పార్టీలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...