కర్ణటక మధ్యప్రదేశ రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ణతో చక్రం తిప్పి ఆయా రాష్ట్రాల పీఠాలను కైవసం చేసుకున్నకమలనాధులు నేడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్ పై పడినట్లు వార్తలు వస్తున్నాయి... రాజ్యసభ ఎన్నికల వేళ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...