హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డ్రెస్ కోడ్పై ఎవరినీ బలవంతంచేయొద్దన్న న్యాయస్ధానం.. ఈ సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరచుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హిజాబ్...
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న వేళ నూతన సంవత్సర వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగంగా జరిగే వేడుకలను నిషేధించింది.
అపార్ట్మెంట్లలో డీజేల వినియోగంపై...
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. నిన్న ఒక్క రోజు ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 17కి పెరిగింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్...
బెంగళూరు: నిన్న మొన్నటి దాకా పాత ఇనుముతో వ్యాపారం చేశాడు. అదృష్టం వెంటాడింది కోట్లకు అధిపతి అయ్యాడు. అంతేకాదు ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం ఈ విషయం కర్ణాటకలో చర్చనీయాంశమైంది....
అభిమానుల విజ్ఞప్తి మేరకు ఏనుగుకు 'పునీత్ రాజ్కుమార్'గా నామకరణం చేశారు అధికారులు. ఇటీవల మృతిచెందిన కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్కు నివాళిగా ఈ ఏనుగుకు ఆయన పేరు పెట్టినట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలోని...
వాహనదారులకు దీపావళి పండుగ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 మేర కోత విధించింది. దీంతో దేశవ్యాప్తంగా...
గుండెపోటుతో కన్నమూసిన కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలు..శనివారం జరగనున్నాయి. ఆయన పార్ధివదేహాన్ని బెంగళూరులోని కంఠీవ స్టేడియంలో అభిమానులు సందర్శనార్ధం ఉంచనున్నారు. తన తండ్రి, దిగ్గజ నటుడు రాజ్కుమార్ సమాధి దగ్గరే పునీత్...
ప్రస్తుత కాలంలో యువత మత్తు బారిన జీవితాలను చిత్తు చేసుకుంటుండగా.. ఎంబీ ఏచదివిన ఓ విద్యార్థి ఏకంగా గంజాయి సాగు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే జావేద్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...