ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తర్వాత వరుస షాక్ లు తగులుతున్నాయి... రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందని భావించి...
చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేసి మధ్యాహ్నం భోజనం ఎక్కువ తీసుకుంటారు.. రాత్రి ఫుడ్ మానేసి జ్యూస్ తాగిపడుకుంటారు ఇలా సరైన డైట్ ఫాలో కాకపోతే మన శరీరానికి మనం చేటు...
కరోనా వైరస్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మరీ ముఖ్యంగా కూలీ నాలీ చేసుకునేవారికి చాలా ఇబ్బందిగా ఉంటోంది, ఇక తెలంగాణలో కూడా ఎక్కడ వారు అక్కడే ఉన్నారు, వివిధ...
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఈ...