తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజుల దిల్లీ పర్యటన ప్రధాని మోడీని కలవకుండానే ముగిసింది. ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. యాసంగిలో ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర...
తెలంగాణలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీ ఈనెల 18న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నాను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహాధర్నా...
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ప్రారంభమైన ఈ ధర్నాలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ,...
హైదరాబాద్: తెలంగాణ రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నగరంలోని ఇందిరాపార్కు వద్ద దీక్ష ప్రారంభించారు. ‘రైతు వేదన’ పేరుతో చేపట్టిన ఈ దీక్ష 72గంటల పాటు...
హుజూరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చేలా గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం హుజూరాబాద్ లో పని చేసిన వివిధ కులసంఘాల...
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2022 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు...
తెలంగాణ బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్లపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ పార్లమెంట్ మెంబర్ విజయశాంతి తీవ్రంగా స్పందించారు. ‘‘పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్..బండి...
తెలంగాణ రాష్ట్రంలో గత ఏడున్నర సంవత్సరాలుగా నిరుద్యోగం మూడింతలు పెరిగింది. దీనికి ఏవరు బాధ్యులు అని టీజేఏస్ అధినేత కోదండరాం కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణ మర్చంట్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...