కాంగ్రెస్ పార్టీపై కార్యకర్తలు కాస్తంత గుర్రుగా ఉన్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి వేదికగా నిర్వహించిన పార్టీ ముఖ్య...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి కష్టాలు తప్పట్లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హాయంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని,...
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ వచ్చింది నేతన్నల మగ్గాలను ఆపిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో నేతన్నలు అప్పుల పాలయ్యారని, కాంగ్రెస్...
పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అవసరమైతే తాను కూడా ప్రధాని రేసులో ఉంటానని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ను చూస్తే తప్పుడు ప్రచారం చేయటంలో దిట్ట అయిన గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని...
రాష్ట్రంలో కారు పని అయిపోయింది.. షెడ్డుకు పోయిందని.. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎద్దేవా చేశారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్(Neelam Madhu) నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొని ప్రసంగించారు....
20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మహబూబ్నగర్...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...
మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...