ఖమ్మం(Khammam) పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నందమూరి తారకరామారావు విగ్రహ ఏర్పాటు వివాదాస్పదం అవుతోంది. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం(NTR Statue) పెట్టడానికి వీళ్లేదంటూ హిందూ సంఘాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి...
పొంగులేటితో బిజెపి నేతల భేటీ పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. పొంగులేటి వద్దకు ఈటల వెళ్లారన్న విషయం తనకు తెలియదని సంజయ్ వెల్లడించారు. తన వద్ద ఫోన్...
అధికార లక్ష్యం దిశా గా బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆ పార్టీ చూపు ఖమ్మం జిల్లా వైపు పడింది. బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) తో...
ఖమ్మం(Khammam) నగరాన్ని మరో పర్యాటక ప్రాంతంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో యుగపురుషుడు, మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ 54 అడుగుల విగ్రహం లకారం ట్యాంక్ బండ్ పై...
ఖమ్మం(Khammam) జిల్లా వైరా నియోజకవర్గం, చీమలపాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా కలుస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగసిపడి పక్కనే ఉన్న పూరి గుడిసెను అంటుకున్నాయి....
ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy)పై రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర(Vaddiraju Ravichandra) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వద్దిరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ...
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్(CM KCR), మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పంట నష్టాన్ని పరిశీలించారు. అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా...
సీఎం కేసీఆర్(CM KCR) నేడు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని పరిశీలించనున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...