అనుమానాలు, వివాహేతర సంబంధాల వల్ల ఇప్పటికే ఎంతో కాపురాలు కూలిపోయాయి. వీటివల్ల హత్యలు, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చాలానే ఉండగా..తాజాగా తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ...
ఖమ్మం బైపాస్ రోడ్డులోని కృష్ణా ఫంక్షన్ హాలులో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ కల్యాణ మండపం వద్ద రజిని అనే యువతీ ఆందోళనకు దిగింది. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన శ్రీనాథ్ అనే...
సామాన్యులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. సంక్రాంతి పండుగ వేళ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఫ్లాట్ఫాం టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్లో ఫ్లాట్ఫాం టికెట్ ధర ₹10 నుంచి...
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాల్లో గులాబీ విజయఢంకా మోగించింది. నల్గొండ, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్,...
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఈ నెల10వ తేదీన నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు....
తెలంగాణలో డిసెంబర్ 10న జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు మంగళవారం జరగనుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో 2,...
ఖమ్మం జిల్లాలో పట్టపగలే చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే గరిడేపల్లి మండలం పరిధిలోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన జుట్టుకొండ లక్ష్మీనర్సయ్య అనే అతడి ఇంట్లో తేది 30.09.2016 రోజు మధ్యాహ్నం ఎవ్వరూ లేని...
తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే....ఈ నెల 9న కోవిడ్ నిబంధనల ప్రకారం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్లో వైఎస్ షర్మిల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు.... ఇక హైదరాబాద్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...