ఏపీలో కేసులు మరింత పెరగడంతో రూల్స్ మరింత కఠినతరం చేశారు, ఇలాంటి రూల్స్ పెట్టకపోతే కేసులు మరింత పెరుగుతాయి అని అధికారులు చెబుతున్నారు, అందుకే ప్రజలు ఈ రూల్స్ పాటించాల్సిందే, తాజాగా మధ్నాహ్నం...
తెలంగాణలో నిన్నటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే... ఇక రాత్రి 9 గంటల తర్వాత ఎవరూ బయటకు రావడానికి లేదు. అత్యవసర సర్వీసులకి మాత్రమే రావాలి, అయితే మెట్రో రైళ్ల...
కొందరు ఇన్ని కరోనా కేసులు వస్తున్నా మాస్కులు ధరించడం లేదు.. దీంతో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటున్నారు కొందరు. అస్సలు భౌతిక దూరం పాటించడం లేదు.. మాస్కులు...
తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి... ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నా కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే దేశంలో లక్ష కేసులు దాటుతున్నాయి. ఇప్పుడు ఏపీ లో తెలంగాణలో...
జనవరి 1 నుంచి ఫాస్టాగ్ అమల్లోకి రానుంది.. దేశ వ్యాప్తంగా ఎవరైనా జాతీయ రహదారులపై వెళ్లిన సమయాల్లో కచ్చితంగా టోల్స్ దగ్గర ఫాస్టాగ్ వాడాల్సిందే.. ఇక మీ కారు పాతది అయినా కొత్తది...
ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి, టెస్టులు కూడా భారీగా చేస్తోంది ఏపీ సర్కార్, అయితే ఇక్కడ దాదాపు లక్ష కేసులు దాటాయి, ఇక కరోనా సోకిన వారికి ఉచితంగా చికిత్స...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...