జగన్ సర్కార్పై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండోరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం ఉదయం సచివాలయం వద్దనున్న అగ్నిమాపక కేంద్రం వద్ద కోటంరెడ్డి నిరసన...
ఏపీ: నెల్లూరు రూరల్ వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ వినూత్నంగా నిరసన తెలిపారు. రైల్వే, కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఉమారెడ్డి గుంట మురుగు కాలువలోకి దిగి నిరసనగా బైఠాయించారు.
ఈ సందర్బంగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...