మొత్తానికి ఏపీలో ఈసారి ఎన్నికలు మంచి రసవత్తంగా సాగాయి అని చెప్పాలి ..ముఖ్యంగా ఫలితాల పై ఆసక్తి చాలా పెరిగిపోయింది.. వైసీపీ అధినేత జగన్ గెలుస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...