నదీ జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) చురకలంటించారు. ఈ మేరకు హరీష్ రావు.. సోషల్ మీడియా వేదికగా...
జోగులాంబ గద్వాల(Jogulamba Gadwal) జిల్లాలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతిచెందారు. మానవపాడు మండలం పల్లెపాడు శివారులోని కృష్ణా నదిలో ఆ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు బాలురు,...
"కృష్ణా నది జలాల వినియోగం - వివాదాలు" అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టి.లక్ష్మీనారాయణ అధ్యక్షతన విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు...
పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి రిజర్వాయర్ కు వరద ప్రవాహం మొదలైంది. ప్రస్తుతం 3 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 129 TMC...
విజయవాడలో వచ్చినా వరదలు సహజమైనవి కావ అంటే అవును అనే అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాము ఉంటున్న ఇంటిని ముంచెందుకే వైకాపా నేతలు కృతిమ వరదను సృతించారని అన్నారు. ...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...