హైదరాబాద్: కేటీఆర్ లాంటి నేత ఉంటే తన లాంటి వాళ్ల అవసరం ఎక్కువగా ఉండని సినీ ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ అన్నారు. సోమవారం హెచ్ఐసీసీలో కొవిడ్-19 వారియర్స్ సన్మాన కార్యక్రమం తెలంగాణ...
స్వాతంత్య్రానంతరం తెలుగు నేలపై ఆవిర్భవించిన రెండు పార్టీలు మాత్రమే 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాయి. అందులో ఒకటి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం అయితే రెండోది తెలంగాణ రాష్ట్ర సమితి. స్వరాష్ట్ర సాధన...
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గేయ రచయిత కందికొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం ఉండటం సంగీత ప్రియులను...
గాంధీభవన్లోకి గాడ్సేలు దూరారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొన్నారని...
కేంద్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కరోనా సమయంలో పారిశ్రామిక రంగానికి కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ మిథ్యగా మారిందని...
తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ వేసిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ సందర్బంగా తన వాహనానికి విధించిన చలాన్ ను మంత్రి కేటీఆర్ చెల్లించారు....
టీపీసీసీ ఛీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత నిత్యం సభలు, సమావేశాలు పెడుతూ దూకుడు పెంచుతున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అదును దొరికితే చాలు...
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగులకు భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు రంగారెడ్డి జిల్లా తుక్కుగుడా మున్సిపాలిటీ లో కేటీఆర్ కాన్వాయ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...