తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కోకాపేట భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. శనివారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కీలక విషయాలు...
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు సహా అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్ మంత్రి పదవి...
తెలంగాణ సిఎం కేసిఆర్ కొడుకు, మంత్రి కేటిఆర్ కు నారాయణపేట జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. శనివారం కేటిఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయినా...
పేదరికాన్ని జయించి ఢిల్లీలోని ప్రముఖ లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుతు, సివిల్స్ కు సన్నద్ధం అవుతున్న ఐశ్వర్య రెడ్డి
లాక్ డౌన్ కాలంలో హాస్టల్ ఫీజులు చెల్లించలేక గత నవంబర్ లో ఆత్మహత్య చేసుకున్న...
ఈవీ రంగంలో 2100 కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చిన ట్రైటాన్(TRITON EV) ఈవీ
జహీరాబాద్ నిమ్జ్ లో తన ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత
ఈ పెట్టుబడితో సుమారు 25 వేల మందికి...
రానున్న ఆరు నెలల్లో హైదరాబాద్ నుంచి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్. హైదరాబాద్ నగరంలో యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్...
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగితం గ్రామానికి చెందిన అవినాష్, సుమలత దంపతుల చిన్న కూతురు అక్షయ(2). గొంతు చుట్టు ఏర్పడ్డ కణితితో తీవ్రంగా బాధపడుతోంది. ఆపరేషన్ చేయించేందుకు స్థోమత...
తెలంగాణ సిఎం కేసిఆర్ పై నిప్పులు చెరిగారు ఎఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. గాంధీభవన్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో భూముల అమ్మకంపై తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టారు...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...