అతి దారుణంగా కోట్లాది మిడతలు భారత్ పై దాడి చేస్తున్నాయి, మనకు అన్నం పెట్టే రైతన్న పొట్ట కొడుతున్నాయి, మనకు ధాన్యరాశిని పంటలను నాశనం చేస్తున్నాయి..ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులకు కంటి మీద కునుకు...
సీఎం కేసీఆర్ ఒక్కోసారి ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు, ఆయన చర్యలు అలాగే ఉంటాయి, తాజాగా ఆయన ఈ లాక్ డౌన్ వేళ ప్రజలు అందరికి మీడియా ముఖంగా పలు విషయాలు తెలియచేస్తున్నారు....
దేశంలో ఈ వైరస్ కల్లోలంతో లాక్ డౌన్ విధించారు, అయితే ఈ లాక్ డౌన్ వేళ ఎక్కడా కూడా ప్రభుత్వాలకి ఆదాయం లేదు, దీంతో ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా చెల్లించలేని స్దితి,...
ఇప్పటి వరకూ ప్రజలు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలి అని అనుకున్నా ట్రావెల్ పాస్ లు తప్పనిసరిగా కావాలి, అయితే ఈసారి ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు పోలీసులు..రాష్ట్రంలోని ఒక జిల్లా...
ఇక ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు గుడ్ న్యూస్ చెప్పింది, ఇక సినిమాలు టీవీలకు సంబంధించి షూటింగుల ప్రక్రియపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు రాష్ట్ర సినిమా టివి,...
వేళస్వామి కేరళకు చెందిన వ్యక్తి....ఏకంగా తనకు ఇష్టమైన ఏనుగుకి రోజు వెళ్లి దానికి కావలసిన ఆహరం పెడతారు, స్ధానికంగా ఉండే కోవెల దగ్గర ఆ ఏనుగుకి రోజు బలమైన ఆహరం పెడతాడు....
అమ్మనాన్నని ఒప్పించాడు, పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు, ఈ ఏప్రిల్ లో అతగాడి పెళ్లి అవ్వాలి, అమ్మాయి తరపున వారు కూడా లాక్ డౌన్ అయ్యాక పెళ్లి చేస్తాం అన్నారు, కాని అమ్మాయి...
ఈ నెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు ఆ రోజు ఎన్టీఆర్ అభిమానులకు ఒక స్పెషల్ డే... ఈ బర్త్ డేను కూడా అభిమానులు ఎప్పటిలానే అంగరంగా వైభవంగా చేయాలని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...