తెలుగు సినిమా పరిశ్రమలో ఆమెకి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి, స్టార్ హీరోలతో కమర్షియల్ హిట్లకు కేరాఫ్ అడ్రస్ అవ్వబోతోంది ఈ అమ్మడు, నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది... ఈ మాయదారి మహమ్మారి ఎవ్వరిని వదలకుంది... డాక్టర్లను, పోలీసులను, కార్మికులను, రాజకీయ నాయకులను సైతం వదల కుంది... ఇప్పటికే కరోనా బారీన పడిన...
నిర్మాత నటుడు బండ్ల గణేష్ కు కరోనా సోకింది అని రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి, అయితే దీనిపై ఇది వాస్తవమా కాదా అని అందరూ ఎదురుచూస్తున్నారు, ఈ...
ఒకప్పుడు తెలుగు చిత్రాల్లో ఒక వెలుగు వెలిగిన ఇలియానాకు ఇప్పుడు అవకాశాలు తక్కువు అయ్యాయి... గతంలో దేవదాసు చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ తక్కువ సమయంలో స్టార్...
ఇటీవల లాక్ డౌన్ టైమ్ లో దాదాపు మూడు నెలల పాటు చిత్ర పరిశ్రమకు సీరియల్స్ కు సంబంధించి షూటింగ్ ఎక్కడా జరగలేదు.. ఇక సినిమా హాళ్లు దాదాపు మూడు నెలలుగా మూత...
ఏపీలో కరోనాలోనూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం నిరాటంకంగా సాగిపోతుంది... ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు వైసీపీకి మద్దతు ప్రకటిస్తున్న సంగతి...
ఈ సంఘటన ఒడిశాలో జరిగింది... చేతబడి ఆరోపణలతో ఒక వ్యక్తి మహిళ తలను తెగ నరికి తలను తువ్వాలలో చుట్టుకుని 13 కిలో మీటర్లు నడుచుకుంటూ పోలీస్టేషన్ లో లోంగిపోయాడు... అతన్ని చూసిన...
ఈ వైరస్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి...ఏకంగా ఒక్కరోజే 10000 కేసులు దాటి ఆల్ టైం రికార్డ్ నమోదు చేస్తున్నాయి, ఇలా భారీగా కేసులు నమోదు అవ్వడంతో అందరూ భయంతో ఉన్నారు, అయితే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...