గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో ప్రకృతి ప్రలయ తాండవం చేస్తోంది. ఒకవైపు వరదలు, మరోవైపు కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఇటీవల...
బెజవాడ(Vijayawada) వాసుల్ని కొండ చరియలు భయపెడుతున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంద్రకీలాద్రి, కస్తూరిబాయిపేటలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఘాట్ రోడ్డులో అర్ధరాత్రి సమయంలో పెద్దపెద్ద బండరాళ్లు విరిగిపడ్డాయి. రాత్రి సమయం...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...