ఇటీవలే సింగరేణి కాలరీస్లో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి మరికాసేపట్లో రాత పరీక్ష జరుగనుంది. నేడు ఉదయం 10 గంటల నుంచి...
తెలంగాణ టెట్ ఫలితాల విడుదల ఆలస్యం కానుంది. టెట్ నోటిఫికేషన్ లో జూన్ 27న ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు ప్రకటించగా..ఫైనల్ కీ విడుదల కాకపోవడంతో ఆ ప్రక్రియ ఆలస్యం కానుంది. తొలుత ప్రాథమిక...
రేపటి నుంచి మేడారం మహా జాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే 50 లక్షలకు పైగా భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకోగా…...
ప్రస్తుతం ఆధునిక కాలంలో చాలా మంది జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఆలస్యంగా తినడం.. సరైన నిద్ర లేకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా సరైన...
అల వైకుంఠ పురములో చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ లో అనేక విషయాలు తన మనసు విప్పి మాట్లాడారు బన్నీ, అయితే ఎందుకు బన్నీ ఇంత గ్యాప్ తీసుకున్నారు. తదుపరి చిత్రానికి అని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...