తిరుపతి జూ పార్క్(Tirupati Zoo Park)లో దారుణం జరిగింది. పార్క్లోని సింహం ఓ సందర్శకుడిని చంపేసింది. దీంతో సందర్శకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే సిబ్బంది సింహాన్ని బోనులో బంధించారు. ఈ ఘటనపై...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...