మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మంచి సక్సెస్ లో ఉన్నారు, అయితే మూడు నెలల సమయం తీసుకున్నా మంచి టైటిల్ తో ఓ గుడ్ సినిమా అనౌన్స్ చేశారు,...
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి జరుగనున్నాయి....ఇందుకు సంబధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం సిద్దం చేసింది... ఈ సమావేశాలు ఈ నెల 20వ తేదీవరకు జరిగే అవకాశం ఉంది... వీడియో ప్రసంగం ద్వారా...
ఈ వైరస్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి...ఏకంగా ఒక్కరోజే 10000 కేసులు దాటి ఆల్ టైం రికార్డ్ నమోదు చేస్తున్నాయి, ఇలా భారీగా కేసులు నమోదు అవ్వడంతో అందరూ భయంతో ఉన్నారు, అయితే...
ఆమె అప్పుడే వివాహం చేసుకుంది, కాని అత్తగారి ఇంటికి వెళుతున్న సమయంలో నేరుగా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది, ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని షియోపూర్లో ఆదివారం చోటుచేసుకుంది.
రాజస్తాన్ అలపుర్కు చెందిన ఓ యువతికి...
లాక్ డౌన్ కారణంగా అన్ని షాపులు మూత పడటంతో జనాలు నిత్యావసర వస్తువులకోసం అవస్తలు పడుతుంటే మరో పక్క వ్యభిచార నిర్వాహకులు మాత్రం చలరేగిపోతున్నారు... శారీరక సుఖం కోసం వెంపర్లాడే ప్రియులకు అమ్మాయిలను...
ప్రపచం మొత్తం కరోనా వైరస్ కు అతలా కుతలం అవుతున్న సంగతి తెలిసిందే... ఈ మాయదారి మహమ్మారి ఎవ్వరిని వదలడంలేదు... కరోనా వైరస్ విరుగుడుకు మందుకనుగొనేందుకు అనేక కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి... కొందరు...
ఏపీ ప్రభుత్వం కరోనా టెస్ట్ ల విషయంల సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది... కరోనా టెస్ట్ నిర్వహించిన వ్యక్తికి సంబంధించిన రిపోర్ట్ ను సంబంధిత వ్యక్తికే మెస్సెజ్ రూపంలో పంపించనుంది... కరోనా నిర్ధారణ...
కేరళ ముఖ్యమంత్రి ఇంట పెళ్లి సందడి మొదలవ్వనుంది అని తెలుస్తోంది, కేరళ సీఎం విజయన్ కుమార్తె వీణ వివాహం.. సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు మహ్మద్ రియాజ్తో జరుగనుంది. వీణ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...