చైనాలోని ఈ వైరస్ పుట్టింది వుహన్ నగరంలో.. అక్కడ నుంచి చైనాలోని అతి పెద్ద నగరాలపై అటాక్ చేసింది, అక్కడ నుంచి అన్నీ దేశాలకు పాకేసింది, అయితే రెండు నెలల పాటు లాక్...
ఈసారి రాముల వారి కల్యాణం చూడాలి అని చాలా మంది అనుకున్నారు... కాని రాముల వారి కల్యాణం జరిగినా అక్కడ చూడటానికి భక్తులకి అనుమతి ఇవ్వలేదు.. కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్న...
ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి... ఈ అక్రమ సంబంధాల వలను రెండు కుటుంబాలు లేదంటే భార్య భర్తలు విడిపోవడానికి కారణం అవుతున్నాయి... తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది...ఇద్దరు దంపతులకు...
ఏపీలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది.. కేవలం నిన్న ఒక్క రోజే డబుల్ కేసులు నమోదు అయ్యాయి, ఏకంగా 20 నుంచి 30 మాత్రమే పాజిటీవ్ కేసులు అనుకుంటే...
కరోనా వైరస్ దేశంలో అంతకంతకూ విజృంభిస్తోంది.. ముఖ్యంగా ఇప్పుడు దిల్లీలోని జరిగిన ఓ కార్యక్రమంతో ఇప్పుడు ఈ కరోనా వైరస్ కేసులు మరింత పెరిగాయి, అయితే దిల్లీలో మత ప్రార్ధనకు వెళ్లిన వారికి...
కోవీడ్ 19 మహమ్మారి ప్రపంచంలో అత్యంత దారుణమైన స్దితికి చేరుకుంది... కొన్ని వందల కేసులు నమోదు అయ్యాయి. అయితే మనదేశంతో పాటు అమెరికా ఇటలీ కూడా ఇంత దారుణమైన ప్రమాదంలో ఉన్నాయి, అయితే...
మార్కెట్లో వస్తువులు ఇప్పుడు కరోనా ప్రభావంతో ఎక్కడా దొరకడం లేదు.. దొరికినా అవి కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంటున్నాయి, చిల్లర కొట్టులోనే కాదు పెద్ద పెద్ద అపరాల దుకాణాల్లో కూడా ఇదే తీరు...
కరోనా వైరస్ ప్రస్తుతం ఏపీలో కొరలు విప్పుతోంది.. తాజాగా మరో 43 కరోనా కొత్త కేసులు నమోదు అయినట్లు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది... దీంతో మొత్తం ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...