టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్, ప్రభాస్ తరువాత అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో మహేష్ బాబు. సూపర్ స్టార్...
ప్రస్తుతం ప్రతి ఒక్కరు జీ-మెయిల్ వాడుతున్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ వాడాలన్నా..జీమెయిల్ ఖాతా తప్పనిసరి. మరి ఇంత ప్రాధాన్యం కలిగిన జీమెయిల్ లాక్ కావడం, యాక్సెస్ (ఐడీ, పాస్వర్డ్) కోల్పోవడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు...
ఈ కరోనా తో దేశ వ్యాప్తంగా అందరూ బయటకు రావాలంటేనే భయపడుతున్నారు, దేశ వ్యాప్తంగా వైరస్ కేసులు పెరుగుతున్నాయి, మరీ ముఖ్యంగా మహరాష్ట్రలో దారుణాతి దారుణంగా కేసులు పెరుగుతున్నాయి. అయితే...
ఏపీలో చాలా ప్రాంతాల్లో కేసులు భారీగా నమోదు అవుతున్నాయి, ఇలా కేసులు వచ్చిన ప్రాంతాలను కట్టడి చేసి కంటైన్మెంట్ జోన్లుగా మారుస్తున్నారు, అయితే చిత్తూరు జిల్లాలో కూడా భారీగా కేసులు నమోదు అవుతున్నాయి,...
ఈ లాక్ డౌన్ వేళ చాలా మంది ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయారు.. మరికొన్ని విద్యా సంస్దలు ఏకంగా జీతాలు కూడా ఇవ్వని పరిస్దితి.. ఈ సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగులు....
లాక్ డౌన్ వేళ చిక్కుకుపోయిన వారిని సొంత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు ఇప్పటికే అనేక విమానాలు ఏర్పాటు చేస్తున్నారు, అయితే మనుషులకే కాదు జంతువులని కూడా చాలా మంది మిస్ అవుతున్నారు, తమ...
కేంద్రం విధించిన లాక్ డౌన్ కేవలం మరో మూడు రోజుల్లో ముగుస్తుంది.. ఈ సమయంలో కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తుందా లేదా అనేదానిపై చాలా మంది ఆలోచన చేస్తున్నారు, హస్తిన వర్గాలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...