శ్రీశైలం లెఫ్ట్ పవర్ హస్ లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే... ఈ ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాలోకేశ్ స్పందించారు.. ఆమేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు...
శ్రీశైలం లెఫ్ట్...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ అభినందనలు తెలిపారు... ఎన్టీఆర్ ట్రస్ట్ కు సహాయం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపిపారు... అభినందనలు తెలుపుతూ...
ఏదైనా ఊరిని దుష్టశక్తి ఆవహించినప్పుడు చెట్లు మాడిపోవడం, ప్రజలు ఎక్కడివక్కడ వదిలేసి వెళ్ళిపోవడం కథల్లో వింటుంటాం.... అయితే అమరావతి విషయంలో కూడా అదే జరిగిందని టీడీపీ మాజీ లోకేశ్ అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ళ క్రితం...
జగన్ అనే నేను అంటూ (కోతల రాయుడు) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏమేం కోతలు కోశారో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను ఎలా కోతలకు గురి చేస్తున్నారో చూడండని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...