వైజాగ్ లో వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడి ప్రజలు భయాందోళలకు గురి అవుతున్నారు.. మొన్నటికి మొన్న రెండు ప్రమాదాలను ప్రజలు మరువక ముందే తాజాగా హిందుస్టాన్ ఫిష్ యార్ట్ లిమిటెడ్ లో...
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది... కూల్ డ్రింక్ నాటు సారాలో శానిటైజర్ కలుపుని తాగి ఏకంగా పదిమంది మృతి చెందారు... మృతులలో ముగ్గురు కురిచేడు అమ్మవారి ఆలయం వద్ద బిక్షమెత్తుకునే యాచకులుగా గుర్తించారు......
కోవిడ్ ఆసుపత్రుల్లో వసతులు అద్భుతం అంటూ అధికార పార్టీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు... వాస్తవానికి కరోనా రోగులకు భోజనం కూడా అందని పరిస్థితని మండిపడ్డారు. కర్నూలు...
విశాఖలో తెలుగుదేశం పార్టీ అభిమాని నలంద కిషోర్ మృతి విచారకరం అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కేవలం సోషల్ మీడియాలో పోస్టు ఫార్వార్డ్ చేసినందుకు ప్రభుత్వం ఆయనపై కక్షగట్టి.. అక్రమ కేసు...
కరోనా టైమ్ లో పనుల్లేక పేద మధ్యతరగతి ప్రజలపై ఏపీ సర్కార్ వ్యాట్ పేరుతో డీజిల్ ధర పెట్రోల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుందని లోకేశ్ మండిపడ్డారు... ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాండ్,ల్యాండ్, వైన్ తమిళనాడు లో దొరికిపోయిందని లోకేశ్ ఆరోపించారు. మంత్రి అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో 5.27...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ నారాలోకేశ్ లేఖ రాశారు....వైసీపీ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు... వైసీపీ ఇసుక మాఫియా దెబ్బకి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...