హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak Case) దర్యాప్తు సిట్ విచారణ సరిగా లేదని ఆరోపిస్తూ.. ఆమె సిట్ కార్యాలయానికి బయలుదేరారు....
అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా .. వైఎస్ షర్మిల కొత్త వెబ్ సైట్ ను బుధవారం లోటస్ పాండ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా గురించి ఆమె స్పీచ్.....
వైఎస్ షర్మిలకు సీమాంధ్ర నేతల నుంచి సెగ తగిలింది. ఆమె ఇవాళ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కొత్తగా రాబోతున్న తన పార్టీ కోసం కేడర్ ను సమకూర్చుకునేందుకు teamyssr పేరుతో...
వైఎస్ షర్మిల తెలంగాణ లో కొత్త పార్టీకి ముహుర్తాన్ని ఫీక్స్ చేయడం , తాజాగా లోటస్ పాండ్ లో తెలంగాణాల అన్ని జిల్లాల ముఖ్య నాయకులతో పార్టీ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం...
తెలంగాణలో సొంత పార్టీ నెలకొల్పే దిశగా వైఎస్ షర్మిల ముందుకు సాగుతన్నారు. వచ్చే నెలలో ఆమె ఏర్పాటు చేయబోయే పార్టీ వెలుగులోకి రానుంది. దీనికోసం సన్నాహక సమావేశం హైదరాబాద్ లోని లోటస్ పాండ్...
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన...
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...