అయోధ్య(Ayodhya)లో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సం కోసం అయోధ్య వచ్చిన మోదీ 15 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించారు. రోడ్డు పొడవునా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...