Tag:mallikarjun kharge

Vinod Tawde | ఖర్గే, రాహుల్‌కు రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు.. ఎందుకంటే..

మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నేత వినోద్ తావ్‌డే భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికలకు కొన్ని గంటల ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య హైడ్రామా నెలకొంది. పాల్‌గర్ జిల్లాలోని ఓ...

Jharkhand Elections | ఝార్ఖండ్ ఎన్నికల్లో ఇండి కూటమి మేనిఫెస్టో ఇదే..!

ఝార్ఖండ్ ఎన్నికలలో(Jharkhand Elections) ఎలాగైనా గెలవాలని ఇండి కూటమి కృషి చేస్తోంది. అందుకోసమే భారీగా ప్రచారం చేస్తోంది. బీజేపీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేలా ఇండి...

ఖర్గేను ఆరా తీసిన మోదీ.. జాగ్రత్త అంటూ సూచన..

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ప్రధాని మోదీ(PM Modi) ఫోన్ చేశారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు కూడా. ఇటీవల ఓ...

One Nation One Election | వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ

వన్ నేషన్ వన్ ఎలక్షన్(One Nation One Election) ఐడియాను కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పట్టింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, ఫెడరల్ గ్యారెంటీలకు అది విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు జమిలి...

Gidugu Rudra Raju | గిడుగు రాజీనామా.. వైఎస్ షర్మిలకి రూట్ క్లియర్

ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు(Gidugu Rudra Raju) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) కి పంపించారు. వైఎస్ షర్మిలకి ఏపీ కాంగ్రెస్...

Ayodhya Ram Mandir | రాముడి ప్రతిష్ట.. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు

భారతీయులు ఎన్నో వందల సంవ్సతరాలుగా వేచి చూస్తున్న అద్భుతమైన క్షణం మరో పది రోజుల్లో ఆవిష్కృతం కానుంది. శతాబ్దాలుగా రామమందిర(Ayodhya Ram Mandir) నిర్మాణం.. అందులో రాములోరి విగ్రహం ప్రాణపతిష్ట గురించి వేయి...

YS Sharmila | కాంగ్రెస్‌లోకి షర్మిల రాక ఖాయం.. ఎప్పుడంటే..?

కాంగ్రెస్ పార్టీలో YSRTPని విలీనం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. జనవరి 4వ తేదీ ఉదయం 11 గంటలకు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ల సమక్షంలో వైయస్...

INDIA Alliance | ఇండియా కూటమి కీలక నిర్ణయం.. ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే..!

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా కూటమి(INDIA Alliance) వేగంగా పావులు కదుపుతోంది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 3గంటలకు పైగా జరిగిన సమావేశంలో...

Latest news

Myanmar | మయన్మార్ భూకంపం: వెయ్యికి చేరిన మృతుల సంఖ్య

మయన్మార్‌(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...

Palamuru Rangareddy Project | పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కుదరదు: కేంద్రం

Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు...

Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్‌ రోజును దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్‌ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం...

Must read

Myanmar | మయన్మార్ భూకంపం: వెయ్యికి చేరిన మృతుల సంఖ్య

మయన్మార్‌(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన...

Palamuru Rangareddy Project | పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కుదరదు: కేంద్రం

Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ...