Tag:mallu batti vikramarka

మీ యుద్ధం ఏమైంది? : భట్టి విక్రమార్క సీరియస్

ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తామని పార్లమెంటు సమావేశాలను బహిష్కరించి వచ్చి పది రోజులు గడుస్తున్నా టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై ఎందుకు యుద్ధం చేయడం లేదని తెలంగాణ కాంగ్రెస్...

మరియమ్మ లాకప్ డెత్ పై సిఎం కేసిఆర్ సీరియస్ : ఇవీ ఆదేశాలు

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

మ‌రియ‌మ్మ లాకప్ డెత్ పై సమగ్ర విచారణ జరపాలి

దళిత మహిళ మరియమ్మ మృతిపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే ఖమ్మం కాంగ్రెస్ నాయకులపై అక్రమంగా పెడుతున్న కేసులపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది....

తుపాకీ రాముడిలా ఊర్లపొంట కేసిఆర్ ప్రగల్భాలు

సిఎం కేసిఆర్ తీరుపై సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తుపాకీ రాముడు వలే ఊర్ల పొంట తిరుగుకుంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడని మండిపడ్డారు. హైదరాబాద్ లో బట్టి మీడియాతో మాట్లాడారు....

బట్టి విక్రమార్కకు మంత్రి హరీష్ బలే కౌంటర్ ఇచ్చిండు

భూముల అమ్మకంపై తెలంగాణ సర్కారు తీరును తప్పుపట్టిన సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్కకు తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భూముల అమ్మకాలపై ప్రతిపక్షాల విమర్శలపై...

వాటి గురించి కేసిఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు : మల్లు

తెలంగాణలో ప్రభుత్వ భూములను విక్రయించాలన్న నిర్ణయంపై సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క వ్యతిరేకించారు. ఈ విషయమై ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన యదాతదంగా దిగువన ప్రచురిస్తున్నాము. ముఖ్య‌మంత్రి...

Latest news

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ ఊరిస్తున్న పసిడి.. మధుపర్లు ఊపిరి పీల్చుకునే లోపే ఆల్ టైమ్ హై కి...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...

Chhattisgarh | భద్రతా దళాల ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు హతం

భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....