Tag:mallu batti vikramarka

మీ యుద్ధం ఏమైంది? : భట్టి విక్రమార్క సీరియస్

ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తామని పార్లమెంటు సమావేశాలను బహిష్కరించి వచ్చి పది రోజులు గడుస్తున్నా టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై ఎందుకు యుద్ధం చేయడం లేదని తెలంగాణ కాంగ్రెస్...

మరియమ్మ లాకప్ డెత్ పై సిఎం కేసిఆర్ సీరియస్ : ఇవీ ఆదేశాలు

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

మ‌రియ‌మ్మ లాకప్ డెత్ పై సమగ్ర విచారణ జరపాలి

దళిత మహిళ మరియమ్మ మృతిపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే ఖమ్మం కాంగ్రెస్ నాయకులపై అక్రమంగా పెడుతున్న కేసులపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది....

తుపాకీ రాముడిలా ఊర్లపొంట కేసిఆర్ ప్రగల్భాలు

సిఎం కేసిఆర్ తీరుపై సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తుపాకీ రాముడు వలే ఊర్ల పొంట తిరుగుకుంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడని మండిపడ్డారు. హైదరాబాద్ లో బట్టి మీడియాతో మాట్లాడారు....

బట్టి విక్రమార్కకు మంత్రి హరీష్ బలే కౌంటర్ ఇచ్చిండు

భూముల అమ్మకంపై తెలంగాణ సర్కారు తీరును తప్పుపట్టిన సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్కకు తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భూముల అమ్మకాలపై ప్రతిపక్షాల విమర్శలపై...

వాటి గురించి కేసిఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు : మల్లు

తెలంగాణలో ప్రభుత్వ భూములను విక్రయించాలన్న నిర్ణయంపై సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క వ్యతిరేకించారు. ఈ విషయమై ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన యదాతదంగా దిగువన ప్రచురిస్తున్నాము. ముఖ్య‌మంత్రి...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...