టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం, పార్టీ...
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై(TDP Office) 2021లో వైసీపీ మూకలు చేసిన దాడిపై నమోదైన కేసులో పలు సెక్షన్లు చేర్చడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ కేసులో ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం),...
ఈరోజు గురుపూర్ణిమ(Guru Purnima) మహోత్సవాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో గణంగా నిర్వహించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ గురువులను పూజించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో గురుపౌర్ణమి మహోత్సవం నిర్వహించారు. ఇందులో సీఎం...
బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4వేల చొప్పున పింఛన్ ఇస్తామని టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొని బీసీ...
ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడారు. తన భవిష్యత్తు కార్యాచరణ పై పెదవి విప్పారు. వైఎస్ షర్మిలని కలిసినట్టు చెప్పారు....
టీడీపీ యువనేత నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర ఘనంగా ముగిసింది. భోగాపురం మండలం పోలేపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఆయన...
మంగళగిరి(Mangalagiri) వైసీపీ ఇన్చార్జి గంజి చిరంజీవి(Ganji Chiranjeevi)కి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) ఇంటి వద్ద ఘోర అవమానం జరిగింది. ఆయనను కలిసేందుకు ఇంటికి వెళ్ళిన చిరంజీవి గంటసేపు ఇంటి బయటే...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...