కొంతకాలంగా మణిపూర్(Manipur) రాష్ట్రం హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. ప్రతి రోజూ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏడాదికి పైగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులకు రాష్ట్రంలోని బీజేపీ...
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై లోక్సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ రాష్ట్రంలో భారతమాత హత్య జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...