ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో(Manipur) మైతీ, కుకీ తెగల మధ్య రేగిన ఘర్షణ హింసాత్మక ఆందోళనలకు దారితీసిన సంగతి తెలిసిందే. దాడులు, ప్రతిదాడులతో రాష్ట్రం అట్టుడికింది. కేంద్ర ప్రభుత్వ బలగాలను మోహరించి, కర్ఫ్యూ విధించడంతో...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...