వైసీపీ పార్టీ ని వీడడంపై మర్రి రాజశేఖర్(Marri Rajashekar) స్పష్టతనిచ్చారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మండిపడ్డారు. జగన్ హామీలను ఇస్తారు కానీ నిలబెట్టుకోలేరని...
అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చిలకలూరి పేట వైసీపీ నాయకుల మధ్య వర్గపోరు కొనసాగుతోంది... ఎన్నికలకు ముందు ఆఖరి నిమిషంలో ఎంటర్ అయిన విడుదల రజని ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే అయ్యారు...
పార్టీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...