ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టుల నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు(Harish Rao) సూచించారు....
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...