ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది... కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు... ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు ఈ వైరస్ ను అరికంటేందుకు...
చైనాలో పుట్టిన మాయదారి మహమ్మారి కరోనా వైరస్ ఇప్పుడు ఇతర దేశాలకు వ్యాప్తి చెంది భయాందోళనకు గురి చేస్తోంది... మన దేశంలో ఈ వైరస్ అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు... దేశ వ్యాప్తంగా...
కరోనా వైరస్ మన దేశంలో ఎక్కువగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారి వల్ల పాకేసింది, ఇలా ఆ కుటుంబంలో వారికి తెలియకుండా ఒకరి నుంచి మరొకరికి పాకేసింది, ఇప్పుడు వారు ఎవరిని...
హైదరాబాద్ పాత బస్తీలో దారుణమై సంఘటన వెలుగులోకి వచ్చింది... ఐదుగురు వ్యక్తులు అక్కా చెళ్లెల్లపై ఏడాది నుంచి గ్యాంగ్ రేప్ కు పాల్పడిన సంఘటన తాజాగా వేలుగులోకి వచ్చింది... పూర్తి వివరాలు ఇలా...
మహిళలపై రోజు రోజుకు అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి... వీరికోసం ఎన్ని చట్టాలు వచ్చినా అవి తమకు వర్తించవన్నట్లు కామాంధులు రెచ్చిపోతున్నారు.. తాజాగా ఛత్తీస్ గడ్ లో దారుణం జరిగింది ఓ వివాహిత ఇంట్లోకి...
నిర్భయ కేసులో నిందితులకి మార్చి 20న ఉరి శిక్ష అమలు చేయనున్నారు.. ఇక న్యాయపరంగా అన్ని అవకాశాలు అయిపోయాయి..ఇక ప్రత్యామ్నాయం లేదు కాబట్టి వీరు సరికొత్త నాటకాలు ఆడే అవకాశం ఉంది కాబట్టి...
మహిళలు ఇప్పుడిప్పుడే ఇంటినుంచి బయటకు వచ్చి తమ కాళ్లమీద తాము నిలబడాలని.... మరికొందరు భర్తకు పడే కష్టాన్ని చూసి వారుకూడా తమకు తోచిన ఉద్యోగ్యం చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తురు... అలా...
అమ్మాయిలపై అమానుషాలు ఎక్కడా ఆగడం లేదు, ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మార్పు రావడం లేదు..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకూ ఉరిశిక్ష తేదీ ఖరారైంది. జనవరి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...