తెలంగాణ: టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు ఈ నెల 24వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రతిసారి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను కార్యకర్తలు...
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. దాంతో తిరుమల పరిసరప్రాంతాల్లో ఉండే...
ప్రధాని నరేంద్ర మోడీకి టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసాడు. అందులో రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని సూటిగా 9 ప్రశ్నలను సంధించాడు.
హైదరాబాద్ కు మీరు వస్తున్న...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 26వ తారీకు అనగా ఈరోజు హైదరాబాద్ లో పర్యటిస్తున్న క్రమంలో సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అతనిని తీవ్రంగా విమర్శిస్తూ తిట్ల పురాణాన్ని...
ప్రస్తుతకాలంలో అందరు మద్యానికి బానిసై తాగిన మైకంలో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితికి దిగజారుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం మహిళల జీవితాలపై పడి అంధకార మయం అవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి...
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అతను పాలనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు అడిగాడు. మాటలు కోటలు దాటుతున్నాయి... చేతలు గడప దాటడం లేదు అన్న సామెత కేంద్రంలోని...
తెలంగాణాలో కొన్నిరోజుల క్రితం వడగాలులు, అకాల వర్షల కారణంగా అన్నదాతలు అతలాకుతలం అయ్యి పంటల్లో భారీ నష్టాలు చెవిచూడవలసి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాజన్నసిరిసిల్ల జిల్లా తంగాళ్లపల్లి మండలం బస్వపూర్ గ్రామంలో...
రాష్ట్రంలో ఇద్దరు కేబినెట్ మంత్రులైన పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో వారి స్థానాల్లో కొత్తవారి ఎంపిక కోసం జోరుగా కసరత్తు జరుగుతోంది.. రాజ్యసభకు వెళ్లిన వారిద్దరూ బీసీ మంత్రులు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...