అమరావతి రైతులను పాదయాత్రను ఆపేయాలని అడుగుతాం.. ఆపకపోతే అడ్డుకుంటామంటూ మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Sidiri appalaraju) వ్యాఖ్యానించారు. మా కడుపును కొడతామంటే చూస్తే ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...