అసెంబ్లీ సమావేశాల సమయంలో తెలుగుదేశం అనేక అంశాలను ఎంచుకునేందుకు సిద్దం అవుతోంది..ఈ సమయంలో ఎవరైనా పార్టీకీ గుడ్ బై చెబితే? తాము వైసీపీపై చేద్దామనుకున్న విమర్శలు టార్గెట్ అంతా మిస్ అవుతుంది అని...
టీడీపీలో వంశీ రేపిన చిచ్చు ఇంకా ఆరేలా లేదు, అయితే వంశీ దారిలో మరికొందరు టీడీపీకి గుడ్ బై చెబుతారు అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావుకు కీలక పదవి అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి... ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవి...
నారాలోకేష్ ని వంశీ టార్గెట్ చేయడం వెనుక పెద్ద కారణం ఉంది అంటున్నారు కొందరు వంశీ అభిమానులు.. వంశీ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన నిత్యం జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉన్నారు....
పుచ్చలపల్లి సుందరయ్యలాంటి హేమా హేమీ నాయకులు ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్ అది.. అదే కృష్ణాజిల్లాలోని గన్నవరం సెగ్మెంట్.. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అలాగే వైసీపీ తరపున యార్లగడ్డ వెంకటరామారావులు పోటీ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...