అసెంబ్లీ సమావేశాల సమయంలో తెలుగుదేశం అనేక అంశాలను ఎంచుకునేందుకు సిద్దం అవుతోంది..ఈ సమయంలో ఎవరైనా పార్టీకీ గుడ్ బై చెబితే? తాము వైసీపీపై చేద్దామనుకున్న విమర్శలు టార్గెట్ అంతా మిస్ అవుతుంది అని...
టీడీపీలో వంశీ రేపిన చిచ్చు ఇంకా ఆరేలా లేదు, అయితే వంశీ దారిలో మరికొందరు టీడీపీకి గుడ్ బై చెబుతారు అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావుకు కీలక పదవి అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి... ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవి...
నారాలోకేష్ ని వంశీ టార్గెట్ చేయడం వెనుక పెద్ద కారణం ఉంది అంటున్నారు కొందరు వంశీ అభిమానులు.. వంశీ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన నిత్యం జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉన్నారు....
పుచ్చలపల్లి సుందరయ్యలాంటి హేమా హేమీ నాయకులు ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్ అది.. అదే కృష్ణాజిల్లాలోని గన్నవరం సెగ్మెంట్.. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అలాగే వైసీపీ తరపున యార్లగడ్డ వెంకటరామారావులు పోటీ...
తెలంగాణలో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ.. సరికొత్త ధారావాహిక ప్రసారాన్ని తలపిస్తూ.. టాప్ ఫైవ్ క్రైమ్ సిరీస్ లో ఒకటిగా నిలుస్తుందనటంలో...
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు మాత్రమే సమయం మిగిలింది. దీంతో ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.....