తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు నుండు కుండలా మారాయి. రాబోయే 3 రోజులు అతి భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు. ఈ...
హైదరాబాద్ వాసులకు ముఖ్య సూచన. హైదరాబాద్, సికింద్రాబాద్ నగర పరిధిలోని 20 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దూ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వహణ పనుల కారణంగా కొన్ని...
తాజాగా కేంద్ర ప్రభుత్వం రైల్వే టికెట్ ఛార్జీలను పెంచింది ,దీంతో కొన్ని ట్రైన్లకు ప్రయాణ చార్జీలు భారీగా పెరగనున్నాయి. అయితే ఈ సమయంలో హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త చెప్పారు రైల్వే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...