Tag:modi

ప్రధాని మోడీ కలల ప్రాజెక్ట్..పవిత్ర కాశీ విశ్వనాథ్​ కారిడార్​ ప్రత్యేకతలివే..!

పవిత్ర కాశీ విశ్వనాథ్​ కారిడార్​ ప్రారంభోత్సవానికి వారణాసి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు మోదీ. కాలభైరవ ఆలయంలో ప్రధాని పూజలు నిర్వహించారు. ప్రధాని మోదీ ప్రారంభించనున్న...

ప్ర‌ధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి బ‌హిరంగ‌ లేఖ రాశారు. సింగరేణి బొగ్గు గనులలో నాలుగు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు జరుగుతున్న...

కొద్దిసేపట్లో ప్రధాని మోడీ అత్యవసర సమావేశం..ఎందుకంటే..

ప్రధాని మోదీ కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. దేశంలో కొవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై అత్యవరసరంగా సమావేశం కానున్నారు. కరోనా థర్డ్‌ వేవ్ హెచ్చరికలతో ఉన్నతాధికారులతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే సౌతాఫ్రికా...

దిల్లీ నుంచి తిరిగి వచ్చిన కేసీఆర్..మోదీతో భేటీకి లభించని అవకాశం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మూడు రోజుల దిల్లీ పర్యటన ప్రధాని మోడీని కలవకుండానే ముగిసింది. ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు. యాసంగిలో ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర...

మళ్లీ మీడియా ముందుకు సీఎం కేసీఆర్..ఇవాళ ఏం చెప్పబోతున్నారు?

తెలంగాణలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఈనెల 18న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నాను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహాధర్నా...

పోరాటం ఆపేది లేదు: రైతు సంఘాలు

పార్లమెంట్​లో కొత్త సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాతే ఆందోళనలు విరమిస్తామని, అప్పటి వరకు రైతుల నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్​. పంటలకు కనీస...

కేదార్​నాథ్ ఆలయం మూసివేత..మళ్లీ తెరిచేది ఎప్పుడంటే?

ఉత్తరాఖండ్ లోని కేదార్​నాథ్ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఈ ఆలయంతో పాటు గంగోత్రి , యమునోత్రి పుణ్యక్షేత్రాలను సైతం మూసివేసినట్లు అధికారులు తెలిపారు. శీతాకాలం ప్రారంభం కావడంతో పూజా కార్యక్రమాలు, భక్తుల సందర్శనను...

జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ రాజధాని రోమ్​లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ..మోదీకి సాదర స్వాగతం పలికారు. గౌరవ వందనం నడుమ మోదీ జీ20 సమావేశ...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...